ఎల్బీనగర్, మే 27: యువతులను అక్రమ రవాణా, ఇంటర్ స్టేట్ హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిర్వాహకులపై పోలీసులు పీడీ యాక్టును నమోదు చేశారు. వారి నుంచి నలుగురు బాధిత మహిళలను రక్షించి రెస్క్యూ హోం
సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్(సీఏహెచ్టీయూ) అమాయకులను కాపాడేందుకు పకడ్బందీగా పని చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 32 మందిని కాపాడటం తో పాటు 76 మంది నిందితులను అరెస్ట్ చేసింది. మొత్తం 14 కేసుల�