ఎండలు, వర్షాభావం కారణంగా నేల ఎండిపోవడం వల్ల యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. ఈ విశ్లేషణ ప్రకారం నేలలోని తేమ తగ్గిపోవడం సహజ యాంటీబయోటిక్స్ పరిమాణాన్ని పెంచుతూ,
భారతదేశంలో యాంటీబయాటిక్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా చాలా మందిలో సాధారణ జలుబు వస్తూ ఉంటుంది. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరిని ప్రభావితం చేస్త�