మంచిర్యాల ప్రజలపై ఎమ్మెల్యే ప్రేంసాగర్రావుకు పగ, ద్వేషం, ఈర్ష్య ఎందుకో అర్థం కావడం లేదని, ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని పనులు చేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఆ�
మంచిర్యాల-అంతర్గాంల మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిని రద్దుచేసి, ఆ నిధులను వేరే పనులకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆగ్రహం వ్యక్తం చే