CS Ramakrishna Rao | ఈనెల 16 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అధికారులు సభ్యుల ప్రశ్నలకు సమాదానాలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ఆదేశించారు.
Student Stabbed To Death | పరీక్షలో జవాబులు చూపనందుకు ఒక విద్యార్థితో కొందరు స్టూడెంట్స్ గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో చివరి పరీక్ష తర్వాత బయటకు వచ్చిన బాలుడ్ని చుట్టుముట్టారు. ఆ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు.
Pahalgam Attack | జమ్ముకశ్మీర్లో ఎక్కడ చూసినా భద్రతా సిబ్బంది కనిపిస్తారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించిన ప్రముఖ పర్యాటక కేంద్రం పహల్గామ్లో కనీస భద్రత కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్