కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లో మరోసారి విస్తరిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కేసు కూడా నమోదైంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్న�
భవిష్యత్తులో కొవిడ్-19 కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పానిష్ ఫ్లూతో కోట్లాది మంది చనిపోయినట్టే, ఈ కొత్త వైరస్ కారణంగా కనీసం 5 కోట్ల మంది ప్రాణ