బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అనేక విజయాలు సాధించారనీ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవంతో దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందని అంటున్నారు పీపుల్స్స్టార్ ఆర్. నార
దర్శకుడు వి మధుసూధనరావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్లో జూన్ 11న నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ వివరాలను ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చే�