పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 617వ జయంతి ఉత్సవాలు శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలుగుపాటకు, వచన కవిత్వ వైభవానికి అన్నమయ్య పాత్ర ఎనలేనిదని వక్
తాళ్లపాక అన్నమాచార్యులు అంటే వేలాది కీర్తనలతో వేంకటేశ్వర స్వామిని వినుతించిన సంగతే చాలామందికి తెలుసు. కానీ ఆయన కీర్తనలే కాకుండా శతకాలు, ద్విపదలు ఇలా చాలా రచనలే చేశారు. వాటిలో ఒకటి ‘వేంకటేశ్వర శతకం’. అన్�