భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీసుల మానవత్వం మరోసారి వెలుగు చూసింది. ఇటీవల జూలూరుపాడు పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని సుమారు 75 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహాన్న�
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు మరోసారి తమ ఔదార్యం చాటుకున్నారు. నగరంలోని అన్నం ఫౌండేషన్కు వేలాది రూపాయల విలువైన దుప్పట్లు, వస్ర్తాలు, బియ్యం బస్తాలను మంగళవారం అందజేశారు.