AP News | ఏపీలోని రైతులకు శుభవార్త! ఈ నెల 19వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం కింద అన్నదాతలకు రెండో విడత పెట్టుబడి సాయం నిధులు విడుదల కానున్నాయి. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడ�
అన్నదాత ఆర్థిక పరిస్థితి దేశ శ్రేయస్సు మీద ఆధారపడుతుంది. అందుకే, ‘అన్నదాత సుఖీభవ’ అంటూ రైతు శ్రేయస్సును కోరుకుంటాం. అయితే, ఆరుగాలం కష్టపడ్డా కర్షకులు ఆర్థికంగా వెనుకబడటంతో వారికి కన్నీళ్లే మిగులుతున్న�