అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన వద్ద ఇతిహాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం 1000
వరద ముంపు బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, అధికారం లేకపోయినా మీకు అండగా ఉంటూ.. నావంతు సాయం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. మున్నేటి ముంపు ప్రాంతాలైన జలగంనగర్, నాయుడుపేట, ఇంది�
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని కీల్కట్టలైలో ‘తవమోళి అన్నదాన కూడం’ ఆకలి కడుపులకు ఓ వరం. అన్నం కోసం ఆవురావురంటూ వెళ్లే వాళ్లకు ఇక్కడ అన్నం, చిరుధాన్యాల ఉప్మా, వేడివేడి సాంబారు, నంచుకోవడానికి ఓ కూర, రసం, �