ప్రకృతి మనకు ప్రసాదించే ప్రతి పదార్థమూ అమూల్యమైందే, సకల పోషకాల సమాహారమే. కానీ, మితిమీరిన ఆధునికత కారణంగా ప్రాసెసింగ్లో ఆ విలువలు కనుమరుగు అవుతున్నాయి. అంతెందుకు, ఇంటిని శుభ్రం చేసేందుకు మార్కెట్లో దొరు
మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ జడ్పీటీసీ తన్వి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దషాపూర్లోని ఎ