వందశాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా నా ట్కో ల్యాబ్ వద్ద జడ్పీ పాలకవర్గ సభ్యు లు మొక్కలు నాటారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్రెడ్డి, కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత, కేశంపేట జడ్పీటీసీ విశాల, శంషాబాద్ జడ్పీటీసీ తన్వీరాజ్, ఫరూఖ్నగర్ జడ్పీటీసీ వెంకట్రామ్రెడ్డి, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, కడ్తాల్ దశరథ్నాయక్, ఆమనగల్లు జడ్పీటీసీ అనురాధ, నిత్యానిరంజన్రెడ్డి, యాచారం జడ్పీటీ సీ యాద మ్మ, చౌదరిగూడ జడ్పీటీసీ స్వ రూప, శంకర్పల్లి జడ్పీటీసీ గోవిందమ్మ, సత్యనారాయణ, రవి ఫుడ్స్ జీఎం సత్యనారాయణ, నాట్కో హెచ్ఆర్ సాంబశివరావు, పరిశ్రమల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.