ఓరుగల్లు సాహితీ రుద్రమగా పేరొందిన అనిశెట్టి రజితకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమెను కడసారి చూసేందుకు నగరం సహా వివిధ జిల్లాల నుంచి వందలాది సాహితీవేత్తలు మంగళవారం హనుమకొండ కేయూ ఫస్ట్ గేట్ వద్ద ఉన్న రిటై�
ప్రముఖ రచయి త్రి, కవయిత్రి అనిశెట్టి రజిత ఇక లేరు. హనుమకొం డ గోపాల్పూర్లోని అద్దె ఇంటిలో సోమవారం రా త్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆదివా రం రాత్రి ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొని చలాకీగా ఉన్న ఆమె