రణ్బీర్ కపూర్తో సందీప్రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్' చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. దాదాపు 900కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందా సినిమా. ఈ సినిమా ముగింపులో దీనికి సీక్వెల్గా ‘యానిమ
‘యానిమల్' సీక్వెల్ 2025లోనే రానున్నదా?.. అంటే ఔననే సమాధానమే ఇస్తున్నది బాలీవుడ్ మూవీ బజార్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్'పై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది.
షాకింగ్ ఘటనకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కులో మహిళను పులి ఈడ్చుకెళ్లిపోయింది. చైనా బీజింగ్లోని బాదలింగ్ వైల్ట్ఫైర్ వరల్డ్ పార్క్లో 2016లో ఈ ఘటన జరగ్గా..