స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని కంప్యూటర్, ల్యాప్టాప్ల వాడకం చాలా తగ్గింది. మొబైల్ యూజర్లలోనూ ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువ. అయితే, ఆండ్రాయిడ్ ఓఎస్లో భద్రతాలోపాలు ఉన్నట్టు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన�
Google Play Store | గూగుల్ ప్లే స్టోర్ లో యూజర్ల డేటా తస్కరించడం లేదని చెప్పి.. చైనాకు సున్నితమైన డేటా తస్కరిస్తున్న ఆ రెండు యాప్ లను తక్షణం తొలగించాలని యూజర్లను మొబైల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రాడో హెచ్చరించింది.
కేరళ రాష్ట్రం నుంచి ‘కిటెక్స్’ అనే కంపెనీ తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్టు ఓ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్త చదివిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ కంపెనీ సీఈఓ