టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడితే కొన్ని వర్గాలకు చెందిన అభిమానులను...
కాకినాడ జిల్లాలో ఓ పోస్ట్ మాస్టర్ పక్కా ప్లాన్ వేసి వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టాడు. రాత్రికి రాత్రేకే లక్షలతో జంపయ్యాడు. ఈ పోస్టాఫీస్లో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న వారంతా...
ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు ఏపీ సర్కార్ మొగ్గు చూపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారానికి ఐదు రోజుల పని పాలసీ గడువును...