అందోల్ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దామోదర రాజనర్సింహ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలపై స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు
అందోల్ నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేటలో కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేయగా అందోల్-జోగిపేట ఆర్డీవో పాండు, పలువురు అధికారులు, ఉద్యోగ
ఆరుమాసాల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభి�
Andole | హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం( Andole Constituency )లో కాంగ్రెస్ పార్టీ( Congress Party )కి భారీ షాక్ తగిలింది. చౌటకూరు మండల పరిధిలోని చక్రియాల్ గ్రామానికి( Chakriyal ) చెందిన పలువురు కాంగ్రెస్ నా�