గత ప్రభుత్వాల హయాంలో తాగు నీటికి అనేక తిప్పలు పడ్డామని, తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ పాలనలో ఇంటి ముందుకే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశా
రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న సంస్కరణలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన�