ప్రజాకవి,తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, వాగ్గేయకారుడు అందెశ్రీ సోమవారం మృతిచెందడంతో ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి చిన్నబోయింది. అందెశ్రీ మృతి తెలియగానే బంధువులు, స్నేహితులు విలప
ఆయన ఏనాడూ బడి ముఖం చూడలేదు. తన కళ్లముందున్న ప్రపంచాన్నే ఓ పాఠశాలగా భావించాడు. ప్రకృతిని అమ్మలా ఆరాధించాడు. మాయమైపోతున్న మనిషికోసం, మనసు తడి కోసం ఆజన్మాంతం తపించాడు. అక్షరజ్ఞానం లేకపోయినా ఏకసంథాగ్రాహియై �
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) గుండెపోటుతో మరణించినట్లు గాంధీ దవాఖాన డాక్టర్లు వెళ్లడించారు. సోమవారం ఉదయం 7.20 గంటలకు గాంధీ హాస్పిటల్కు తీసుకువచ్చారని, ఆయన అప్పటికే చనిపోయారని గాంధీ హాస్పిటల్ హెచ్వోడీ