అమరావతి : వర్షాల కారణంగా అనంతపురం జిల్లా కదిరి పాత చైర్మన్ వీధిలో మూడు అంతస్తుల భవనం పక్కనే ఉన్న రెండస్తుల భవనం పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులతో సహ మరో ముగ్గు�
అమరావతి : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో సోమవారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 8 మందికి గాయాలయ్యాయి. మండలంలోని కోడూరుతోపు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మరో వాహ�