అనంతనాగ్: జమ్మూకశ్మీర్లో ఇవాళ ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతనాగ్లోని లాల్ చౌక్లో జరిగిన కాల్పుల్లో.. ఆ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన కిసాన్ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్ ద�
ఎన్ఐఏ తనిఖీలు| జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధుల కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనగర్, బారాముల్లా, అనంత్నాగ్ జిల్లాల�
అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు అనంత్నాగ్లో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదు