కొవిడ్ వేరియంట్ల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తున్నామని, కొవిడ్కు, గుండెపోట్లకు మధ్య సంబంధమేమైనా ఉందా అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
భూమి పై భవిష్యత్తు తరాలు జీవించాలంటే వాతావరణంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయాల్సిన అవసరమున్నదని తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. జేఎన్టీయూహెచ్ స్వర్ణోత్సవా�
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆయా రంగాల నిపుణులతో సాకల్యంగా చర్చించే అలవాటు మోదీ సర్కారుకు ఎన్నడూ లేదు. తమ నిర్ణయం మూలంగా ప్రజలు కష్టనష్టాలకు గురైనా పట్టదు. హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు తీర్థ
బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. గత వారం తులం విలువ దాదాపు రూ.51 వేలకు చేరుకున్నది. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు పుత్తడి ధర 1,900 డాలర్లను తాకింది. వడ్డీరేట్లను ఈ ఏడాది పలు ద�