సోదరుడికి రాఖీ కట్టడానికి వెళ్లి ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. ఈ ఘటన సోమవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్ గ్రామంలో చోటుచేసుకుంది. వడ్యాల్కు చెందిన రాల్లబండి చిన్నమ్మ(70) ఖానాపూర్ మం�
కడదాకా తోడుంటాడునుకున్న భర్త, వృద్ధాప్యంలో కంటికిరెప్పలా కాపాడుతాడనుకున్న కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. వారి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ వృద్ధురాలు అకస్మాత్తు గా చనిపోయింది. ఐదు నెల�