దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు చేరింది. ఇప్పటికే వాదనలు, విచారణ పూర్తి చేసిన కోర్టు ఈ నెల 10న తుది తీర్పు వెల్లడించనుంది.
Amruta Fadnavis: ఓ డిజైనర్ తను బెదిరిస్తున్నట్లు అమృత ఫిర్యాదు చేశారు. ఆ మహిళ తనకు లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించినట్లు అమృత ఫడ్నవీస్ తెలిపారు.