ప్రభుత్వ ఏఎమ్మార్పీ వరద కాల్వ (AMRP Canal) అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం వల్ల కాల్వ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా కూడా వరద కాల్వ మరమ్మతులకు నిధులు వి�
మండలంలోని కూదావన్పూర్ గ్రామం గతంలో దోనకల్ ఆవాస గ్రామంగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక పంచాయతీగా ఏర్పాడింది. గ్రామంలో వెయ్యికి పైగా జనాభా ఉండగా 640 మంది ఓటర్లు ఉన్నారు.
: సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై, భౌగోళిక పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు.
నీలగిరికి మరో మణిహారం రాబోతున్నది. ఉదయం సముద్రం వద్ద తీగల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికిసంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నమూనాను అధికారులు విడుదల చేశారు.