West Bengal : కేంద్ర ప్రభుత్వం త్వరలో 11 కొత్త ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టబోతుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకే కేటాయించడం విశేషం
అమృత్భారత్ రైల్వే స్టేషన్గా పెద్దపల్లి స్టేషన్ను రెండో విడుతలో ఎంపిక చేయగా.. కొత్త భవనం నిర్మాణం కోసం పాతది కూల్చివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఫ్లాట్ ఫాం పైకప్పు లేకుండా పోయిం�