భారత 74వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన ప్రధాన వేడుక దేశ సైనిక పాటవాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను, మహిళా సాధికారతను, శక్తిని ప్రపంచానికి చాటాయి.
న్యూఢిల్లీ: ఆర్డీ పరేడ్లో వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 73వ గణతంత్య్ర దినోత్సవ వేళ ఢిల్లీలో వివిధ రకాల యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. రఫేల్, జాగ్వార్, హెర్క్యూల్స్, సుఖోయ్ యుద్ధ వ�
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది (2022) ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లవుతున్నది. దీన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమం నిర్వహించాల�