అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమంగా నిర్మించిన పలు కట్టడాలను రెవె న్యూ అధికారులు శుక్రవారం తొలిగించారు.
ప్రజాభిప్రాయం మేరకే అమీన్పూర్ పరిధిలో ఎస్టీపీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. దీనిపై గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయ�