గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంటున్నది. వారం రోజుల వ్యవధిలో చేతికి అందాల్సిన జనన, మరణ ధృవపత్రాలు 2 వారాలు గడిచినా అందడం లేదు. ఫ
అన్నదాతలకు బీఆర్ఎస్ ఎప్పుడూ బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం పాటుపడుతుందని, అందుకోసం ఎల్లవేళలా పోరాడు�
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార సంఘాల్లో రిజర్వేషన్లు కల్పించారని, ఏఎంసీలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు.