మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది.
Viral Video | ఛత్తీస్గఢ్లో నిర్ఘాంతపోయే ఘటన ఒకటి చోటు చేసుకుంది. కూలర్ ఎందుకు ఆఫ్ చేశావని అడిగినందుకు ఓ వ్యక్తిని మహిళ చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ మెడికల్ కళాశాలలో చోటు చేసుకుంద�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్లో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.8గా