కల్లుగీత వృత్తిదారులపై గ్రామ అభివృద్ధి కమిటీలు(వీడీసీ) చేస్తున్న దాడులు దుర్మార్గమని, ప్రభుత్వం తక్షణమే వెంటనే జోక్యం చేసుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయినా ఇంకా చారిత్రక, వారసత్వ సంపద, కళాఖండాల విభజన అసంపూర్తిగా జరిగిందని, తక్షణమే ఆయా కళాఖండాలను ఇరు రాష్ర్టాలు సామరస్యపూర్వకంగా విభజించుకోవాలని ఆబ్కారీ, పురావస్తు, సాంస్కృతిక శాఖ మ