విద్యాబాలన్ నటించిన ‘శకుంతలాదేవి’ చిత్రం ఓటీటీలో విడుదలై అందరిని ఆకట్టుకుంది. ఆమె తాజా హిందీ చిత్రం ‘షేర్నీ’ కూడా ఓటీటీ ద్వారా జూన్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాను విడ
అమెజాన్ ప్రైమ్లో జాతిరత్నాలు | నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. 25 రోజుల్లో దాదాపు రూ.40 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా.