అమెజాన్లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ను ఆర్డర్ చేసిన ఓ బెంగళూరు జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. పార్సిల్ను విప్పడానికి ప్రయత్నించినప్పుడు లోపల నుంచి పాము బయటికి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం పంపిన ‘అమెజాన్ పార్సిల్' మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ అని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించారు. ఛత్రపతి శివాజీ మీద గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు.