జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని ఉదయాన్నే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకొన్నారు. అర్చకులు అభిషేకాలు, అర్చ�
వేములవాడ అనుబంధ మామిడిపల్లి శ్రీసీతారామస్వామి దేవాలయ ఆవరణలో జరిగే మాఘ అమవాస్య జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం జాతర ఏర్పాట్లను తహసీల్దార్ విజయ్ ప్రకాశ్రావు, ఎంపీడీవో రామకృష్ణ, ఆలయ సూపరిం
కార్తీకమాసం ముగింపు సందర్భంగా మంగళవారం బీచుపల్లి క్షేత్రవలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మారుతాచారి, సందీపాచారి స్వామివారికి పంచామృతాభిషేకం, ఆకుపూజ, తీర్థప్రసాదాల నివేదన, మహామంగళహ�
అమావాస్య పూజలు | అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి అమావాస్య ఆదివారం ప్రదోషకాలంలో పంచామృతాలు, ఫలోదకాలు, పస
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలను శాస్తోక్తంగా అర్చక వేదపండితులచే నిర్వహించారు. అత్యంత శక్తివంతుడు, మహిమాన్వితుడైన క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి బుధవారం ప్రదోషకాల సమయం�