పుష్య బహుళ అమావాస్య జాతరతో శుక్రవారం సిరిసిల్ల మానేరుతీరం భక్తజనసంద్రంగా మారింది. వాగును ఆనుకొని ఉన్న గంగాభవానీ, మడేలేశ్వరస్వామి, రామప్ప ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
దీపం అజ్ఞానాంధకారం నుంచి మానవాళిని జ్ఞాన మార్గంలోకి నడిపే సాధనం. చెడుపై మంచి సాధించే విజయం. గోపికలను నరకాసురుడి నుంచి శ్రీకృష్ణుడు కాపాడిన రోజు. లంకాధిపతి చెర నుంచి శ్రీరాముడు సీతను విడిపించిన రోజు. వీట�
ఉమ్మడి జిల్లా ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఆదివారం ధనలక్ష్మీ దేవి పూజలను నిర్వహించేందుకు వాణిజ్య సంస్థలు, దుకాణాదారులు, ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. పటాకులు, నోరూరించే మిఠాయిల