Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర నిర్దేశిత సమయం కన్నా వారం ముందే ముగియనుంది. వచ్చే బుధవారంతో ఈ యాత్ర పూర్తవుతుందని, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు.
వాతావరణ ప్రతికూలతతో అమర్నాథ్ యాత్రను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమర్నాథ్ యాత్ర వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారి నిలిచింది. జమ్ము,శ్రీనగర్ హైవేలో కొండ చరియలు విరిగిపడి పలు ప్రాంతాల్లో అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. అమర్నాథ్ యాత్రకు భైంసా పట్టణానికి చెంద�
పవిత్ర అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు.