తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. దీంతో 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు వైభవం�
తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించను�