Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కొట్టిపారేశారు. అవన్నీ పాకిస్థాన్ అల్�
Operation Sindoor: పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16, జే-17 యుద్ధ విమానాలను ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్చివేసినట్లు భారతీయ వైమానిక దళ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్
Shubhanshu Shukla | భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎయిర్ చీఫ్ �
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి, ముఖ్యంగా లఢక్ సెక్టార్లో చైనా శరవేగంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నదని భారత వైమానిక దళ అధిపతి ఏపీ సింగ్ శుక్రవారం తెలిపారు.
వాయుసేనలో అపార అనుభవం, వ్యూహకర్తగా గుర్తింపు అందుకున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్సింగ్ భారత్ వాయుసేన తదుపరి చీఫ్గా నియమితులయ్యారు. వాయుసేన ప్రస్తుత అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ నె�