తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అమర్ ప్రసాద్రెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై పార్టీ నుంచి తప్పుకొన్న దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడుకు చెందిన సీనియర్ మంత్రి దురై మురుగన్ గురువారం ఉత్తరాది సంస్కృతిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఉత్తర భారతదేశ సంస్కృతిలో బహుభార్యత్వం, బహుభర్తృత్వం భాగమని ఆయన ఆరోపించారు.