పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న క్రమంలో కేంద్రం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు (ఎన్ఎస్ఏబీ)ని పునర్వ్యవస్థీకరించింది.
National Security Advisory Board | మోదీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును (National Security Advisory Board) పునర్వ్యవస్థీకరించింది.