కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్తున్నదని, అదే జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగే మారే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌ�
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని ఆపే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని మాజీ మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, డాక్టర్ సీ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం వారు మహబూబ్ నగర్లో మీడియాతో మాట్లాడారు. �
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి �