రైతులు యూరియా కోసం గోస పడుతూనే ఉన్నారు. ఏ కేంద్రానికి లోడ్ వచ్చిందని తెలిసినా.. అక్కడికి పరుగులు తీస్తున్నారు. పొద్దంతా పడిగాపులు గాసినా దొరకక నిరాశ చెందుతున్నారు. ఆదివారం కూడా ఉమ్మడి జిల్లా రైతులు అరిగ�
రుతు పవనాల రాకకు ముందుగానే మురిపించిన వానలు జూలై రెండోవారం దాటినా ముఖం చాటేయడం ఓ వైపు, బోరుబావులతో సాగు చేద్దామనుకుంటే కరెంటు లేక, రాక అధికారులకు చెప్పి విసుగెత్తి నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్