కాకతీయుల కళాతోరణం.. చెరువు, పట్టణం, ఆలయం స్ఫూర్తితో ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించిన కాకతీయుల స్ఫూర్తి చిహ్నం. కళాతోరణం అంటే రాతి కట్టడమేనని అనుకుంటున్నారు సర్కారు పెద్దలు. అధికార బలంతో ఎదురులేదని విర్�
తాళ్లపాక చిన తిరుమలాచార్యుడు 16వ శతాబ్దంలో సంకీర్తన లక్షణం అనే గ్రంథంలో కృష్ణమాచార్య వచనాలను ‘పదములు’ అని పేర్కొని కృష్ణమాచార్యులు వచన వాంఙ్ఞయ ప్రథమాచార్యుడని, సంకీర్తన ప్రథమాచార్యుడని ప్రశంసించాడు. ఆ