భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న పారిస్ ఒలింపిక్స్లో తనతో కలిసి ఆడబోయే సహచర ఆటగాడిగా శ్రీరామ్ బాలాజీని ఎంచుకున్నాడు. ఈ మేరకు అతడు ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా)కు మెయిల్ చేసినట్టు మంగళవారం
Davis Cup Tie: వచ్చే ఏడాది డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ -1 ప్లేఆఫ్ టైలో భాగంగా 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్తో ఆడాల్సి ఉంది. ఇదివరకే భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటించేదీ లేదని తేల్చి చెప్పగా తాజాగా టెన్నిస