బ్లడ్ క్యాన్సర్తో రెండేండ్లుగా పోరాడిన చిన్నారి అక్షిత చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నరసింహునిపేటకు చెందిన అన్నారపు మల్లయ్య-కరుణ దంపతుల
ఖేలో ఇండియా మహిళల జూడో ర్యాంకింగ్ టోర్నీలో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కేరళలో జరుగుతున్న ఈ పోటీల్లో గురుకుల పాఠశాలలకు చెందిన జూడోకాలు 6 పతకాలతో మెరిశారు. ఇందులో రెండు రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. అ�