China | ఒకవైపు భారత్తో సరిహద్దు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు తన అసలు స్వభావాన్ని చైనా చాటుకున్నది. అక్కడి జింజియాంగ్లో రెండు కొత్త కౌంటీలను ఏర్పాటు చేసింది. హియాన్ కౌంటీ, హెకాంగ్ కౌంటీ పేర్లతో ఈ కొత్త కౌ�
సరిహద్దుల్లో చైనా మళ్లీ హల్చల్ చేస్తున్నది. ఆక్రమిత అక్సాయ్చిన్ ప్రాంతంలో భారీ సొరంగాలు నిర్మిస్తున్నట్టు వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. 1962 యుద్ధంలో చైనా భారత్ నుంచి ఆక్రమించుకున్�