కరోనా వేళ కరుణ చూపుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కొవిడ్ రెండో తాకిడికి కకావికలమవుతున్న భారత్కు బాసటగా నిలుస్తున్నారు. నటులు, సాంకేతిక నిపుణులు ‘మేము సైతం’ అంటూ నడుం బిగిస్తున్�
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ప్రతి రోజు లక్షలలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య క్రమక్రమేపి పెరుగుతుంది. పడక గదలు సరిపోక, ఆక్సిజ�
రానున్న రోజులలో డిజిటల్ మీడియాదే హవా ఎక్కువగా ఉంటుందని పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సమంత .. ది ఫ్యామిలీ మెన్ 2 అనే �
ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). చారిత్రక అంశాలకు ఫిక్షన్ను జోడించి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాల