ముంబై : గుజరాత్లోని బుజ్ వైమానిక స్థావరంపై .. 1971లో పాకిస్థాన్ వైమానిక దళాలు అకస్మాత్తుగా దాడి చేస్తాయి. 14 రోజుల్లో 35 సార్లు పాక్ దాడి చేస్తుంది. ఆ కథ ఆధారంగా తీసిన భుజ్- ద ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాకు సంబం�
ముంబై : లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల బిగ్ బి అమితాబ్ బచ్చన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హింది సినిమా ఇక ఎప్పటికీ ఒకలా ఉండదన్నారు. ముంబైలోని హిందూజా హాస్పిటల్లో దిలీప్ కుమార్ ఇవ�
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలోని జూహూ ప్రాంతంలో ఇటీవల అతను 47.5 కోట్లు పెట్టి కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే దాని కోసం సుమారు 18.75 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస
కరోనా వేళ కరుణ చూపుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కొవిడ్ రెండో తాకిడికి కకావికలమవుతున్న భారత్కు బాసటగా నిలుస్తున్నారు. నటులు, సాంకేతిక నిపుణులు ‘మేము సైతం’ అంటూ నడుం బిగిస్తున్�
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ప్రతి రోజు లక్షలలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య క్రమక్రమేపి పెరుగుతుంది. పడక గదలు సరిపోక, ఆక్సిజ�
రానున్న రోజులలో డిజిటల్ మీడియాదే హవా ఎక్కువగా ఉంటుందని పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సమంత .. ది ఫ్యామిలీ మెన్ 2 అనే �
ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). చారిత్రక అంశాలకు ఫిక్షన్ను జోడించి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాల