తుర్కియే ఎయిర్లైన్స్కు చెందిన ఒక విమానం 236 మంది ప్రయాణికులతో వెళుతూ బుధవారం కోల్కతా ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఇంజిన్లో మంటలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు
పౌర విమానయానంలో అత్యంత వేగవంతమైన సూపర్సానిక్ విమాన ఇంజిన్ను చైనా సైంటిస్టులు తయారుచేశారు. గంటకు 5వేల కిలోమీటర్ల వేగంతో(మ్యాక్-4 స్థాయి) ప్రయాణించగల సూపర్సానిక్ జెట్ ఇంజిన్ను చైనా విజయవంతంగా ప్ర�
అబుదాబీ నుంచి కాలికట్కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య వల్ల ఇంజిన్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి అబుదాబీ విమానాశ్రయానికి సురక్షితంగా తీసుకొచ్చారు.