pics of terrorists | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇటీవల వైమానిక దళం (ఐఏఎఫ్) కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో కార్పోరల్ విక్కీ పహాడే మరణించగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. అయితే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ�
జమ్ముకశ్మీర్లో వాయుసేన వాహనశ్రేణిపై శనివారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.