శాంత స్వభావం, మృదుభాషిగా పేరొందిన ఎన్ రంగస్వామి.. పుదుచ్చేరి సీఎంగా ఐదవసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయాన్న
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. వరుసగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.
పుదుచ్చేరి: పుదుచ్చేరిలో ఉత్కంఠకు మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్సీ తెరదించింది. బీజేపీ, అన్నాడీఎంకేలతో ఆ పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. మొత్తం 30 స్థానాల్లో ఏఐఎన్ఆర్సీ 16 �